వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత

0
159

VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యూరియా కొరత, డయేరియా ఘటనలు పెరిగాయని విమర్శించారు. గుర్ల, కురుపాం, శ్రీకాకుళం ప్రాంతాల్లో డయేరియా ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
By Manda Ramkumar 2026-03-27 07:03:12 0 154
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 233
Andhra Pradesh
మదనపల్లె: న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ.
గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం...
By Pagadala Venkateswar 2026-03-06 03:07:57 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com