పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన

0
87

పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. వెంటనే స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న...
By Kothuru Murali 2026-05-13 18:40:27 0 48
Andhra Pradesh
అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ...
By Pagadala Venkateswar 2026-03-15 12:19:47 0 119
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 181
Telangana
"నగదు అవుట్.. టోల్‌లో ఇక డిజిటల్ యుగం!"
    హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు...
By Sidhu Maroju 2026-03-31 11:33:26 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com