పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
Posted 2026-02-28 10:15:46
0
87
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. ఆర్ అశోక్ మాట్లాడుతూ, స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్-లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. వెంటనే స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న...
అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ...
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*
*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
"నగదు అవుట్.. టోల్లో ఇక డిజిటల్ యుగం!"
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు...