హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.

0
98

మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 150 మైలు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఉన్న ఒక చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారి నాగేశ్వర్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం శనివారం డాగ్ స్క్వాడ్‌ను రప్పిస్తున్నారు. మృతదేహం వద్దనే సిబ్బంది కాపలా కాస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
త్వరలో గరుడ పథకం ఏపీలో.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా...
By Pagadala Venkateswar 2026-01-13 12:03:47 0 162
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 148
Andhra Pradesh
పెనమలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన బోడే ప్రసాద్
పెనమలూరు నియోజవర్గం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె...
By Rajini Kumari 2026-01-18 14:17:13 0 147
Telangana
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం...
By Pinnehasan Odela 2026-04-08 14:11:05 0 171
Sikkim
Union Minister Reviews Key Projects in Namchi
Coinciding with Statehood Day, Union DoNER Minister Jyotiraditya M. Scindia is on a high-profile,...
By Dunna Jessicaruth 2026-05-16 04:55:11 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com