కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.

0
106

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. మదనపల్లె జిల్లా కేంద్రం అయ్యాక పోలీసుల తీరు దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామాంజులు, హరిశర్మ, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Uttar Pradesh
“प्रयागराज, आगरा, मथुरा: बाढ़ का संकट बढ़ा, जनजीवन प्रभावित”
उत्तर प्रदेश के #Prayagraj, #Agra और #Mathura जिलों में बाढ़ की स्थिति गंभीर बनी हुई है। गंगा और...
By Pooja Patil 2025-09-12 05:38:13 0 219
Telangana
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
    సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 1K
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
By Kothuru Murali 2026-04-30 11:24:21 0 60
Telangana
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు...
By Sidhu Maroju 2025-12-16 10:54:14 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com