బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'

0
108

మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. గురువారం స్థానిక అతిథి భవనంలో ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చారిత్రాత్మక బుద్ధునికొండను కాపాడుకునేందుకు బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేడ్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;
కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని  డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ...
By Hari Krishna 2026-01-26 08:24:15 0 1K
Telangana
ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది....
By Thativar Shivaji 2026-01-28 05:03:05 0 399
Andhra Pradesh
ఏ కొత్తకోట దగ్గర ఆక్సిడెంట వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఏ కొత్తకోట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ద్విచక్ర...
By Kothuru Murali 2026-01-01 12:37:33 0 163
Andhra Pradesh
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
By Thokala Sivaji 2026-03-28 06:10:03 0 454
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com