డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధి కారులు వెల్లడి
Posted 2026-02-25 14:50:49
0
218
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ మందులు డ్రగ్స్ కిందకే వస్తాయి. ఇవి మెదడులోని రసాయన సంకేతాలను మార్చి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అలవాట్లు మెల్లగా వ్యసనంగా మారి జీ వితాన్ని పాడు చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం. మానసిక ఒత్తిడి. పక్ష పాతము. గుండె పోటు. రక్త పోటు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడం. మూత్ర పిండాలు సరిగ్గా పని చెయ్యక పోవడం. తరుచూ గా అనారోగ్యానికి గురి కావడం వల్ల వస్తుంది. డ్రగ్స్ నివారణ సాధ్యం కాక పోవచ్చు కానీ సరైన సమయానికి చికిత్స చేసుకొంటే తిరిగి సాధారణ జీవితం లోకి రావచ్చు. నిపుణ లైన కౌన్సిలర్ల సహాయ ము. కుటుంబ ప్రో చా హం చాలా ముఖ్యమని అధికారులు అంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో గాని పట్టణ ప్రాంతా ల్లో గాని ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
Moinabad farm house drugs
📰 మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు: SIT ఏర్పాటు
హైదరాబాద్:...
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
తెలంగాణ సీఎం...
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్
ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్...
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా...