అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం

1
138

పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. క్లాసులో టాపర్‌గా ఉన్న ఆమె క్యాంపస్ సెలక్షన్లలో ఇన్ఫోసిస్‌లో 17 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, సోమవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావన మృతితో మంగళవారం మంగళం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:దిగువపల్లి గంగమ్మకు విశేష పూజలు, భక్తుల తాకిడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ...
By Kothuru Murali 2026-04-13 08:14:53 0 76
Andhra Pradesh
హాలహరి గుడి ప్రతిష్టకు ఆహ్వానించడం జరిగింది
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ శివాలయం శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయస్వామి...
By Boya Dasthagiri 2026-05-09 13:05:34 0 108
Andhra Pradesh
రాయచోటిలో జనసేన నాయకులు నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఈరోజు రాయచోటి లో పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో జనసేన...
By Benguluri Madhubabu 2026-02-25 07:12:55 0 163
Telangana
డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
  సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు...
By Sidhu Maroju 2026-03-12 10:16:13 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com