పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం
Posted 2026-02-24 10:26:51
0
79
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా, తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ఈ సంఘటన పోస్టాఫీసుల్లో నగదు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు...
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...