"మారేడ్పల్లి పీఎస్లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
Posted 2026-04-17 09:00:40
0
147
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’ కీలకమని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీఎస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో డీసీపీ శ్రీధర్ వివరించారు.
ఈ కార్యక్రమాన్ని మారేడ్పల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సహకారం, వేగవంతమైన స్పందన వల్లే ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.
రోడ్డు భద్రతపై మరింత చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.
#sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి వ్యవసాయ శాఖ అచ్చం నాయుడు నాయుడు
*Press Release*
*ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి*...
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోత
పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని...
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra
Case Filed Against Vidadala Rajani
గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత
రజనితో...
బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు
సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన...