ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.

0
124

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సోమవారం మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. "పారితోషికం వద్దు. ప్రభుత్వ వేతనమే ముద్దు" అంటూ నినాదాలు చేసిన అంగన్‌వాడీలు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఐద్వా ప్రతినిధులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-01-09 11:10:44 0 163
Andhra Pradesh
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
By BABJI DADALA 2026-02-04 13:49:10 0 318
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 199
Andhra Pradesh
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన
*తాడేపల్లి*:    ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..    ఇండ్ల...
By Rajini Kumari 2025-12-24 07:51:13 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com