ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.

0
123

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సోమవారం మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. "పారితోషికం వద్దు. ప్రభుత్వ వేతనమే ముద్దు" అంటూ నినాదాలు చేసిన అంగన్‌వాడీలు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఐద్వా ప్రతినిధులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 237
Entertainment
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు
హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:21:00 0 191
Telangana
Names of twins of Ram Charan and Upasana
Names of twins for Mega family ram charan and upasana are  Sivaram - Baby boy Anvira Devi...
By Terli Ashok 2026-02-13 14:22:24 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com