రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు

0
138

రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు పటాన్ ఖాదర్ ఖాన్ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మరియు మదనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు షంషీరు బద్రి ఆయుబ్ ఖాన్ తదితర తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com