విద్యార్థులను అభినందించిన డీఈవో

0
55

విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్, విద్యార్థులను డీఈవో అశోక్ అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్, రోజువారి విద్యా కార్యక్రమాల గురించి ఆయన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాలు... కలెక్టర్ రాహుల్ రాజ్.
 మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వొడ్డె వొబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...
By Gangaram Rangagowni 2026-01-11 08:51:11 0 164
Andhra Pradesh
పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు...
By Pagadala Venkateswar 2026-04-28 05:45:46 0 97
Uttar Pradesh
Severe Storm Claims 89 Lives in UP: CM Yogi Orders Immediate Relief
Tragedy struck Uttar Pradesh on May 13th and 14th as a violent storm, accompanied by heavy rain...
By Dunna Jessicaruth 2026-05-14 08:42:35 0 40
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com