ఓ మహిళ ఆవేదన .

0
239

తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే సింహా చలం దేవా దయ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారు అని ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో భాగంగా సోమ వారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేప గుంట కు చెందిన కల్లు పల్లి లత గారు జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీటి పరతమయ్యారు. త న భ ర్త ప క్ష పాత ము తో బాధ పడు తున్నా డ నీ. అటువంటప్పుడు కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నా నీ. ఈ సమయం లో భా ధలు ఎక్కువ అయ్యాయి అని చెప్పారు. 15-10-2025 న మా స్థలమునకు ప్రభుత్వం వారు పట్టా rc 05 pmay u/2024 ENGG /vsp ఇచ్చారని తన దగ్గర పట్టా మరియు ఇంటి పన్ను రసీదు కూడా ఉందని . తనకు న్యా యం చేసి . తనకు ఇల్లు కట్టు కోమని ఆదేశాలు జారీ చే యా  లని తనకు అడ్డు పడు తున్నా వారి పై అధికారులు చర్యలు తీసుకో వాలని అన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా...
By Pagadala Venkateswar 2026-03-18 06:56:21 0 149
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 331
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 266
Andhra Pradesh
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం- ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 12:22:42 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com