ఓ మహిళ ఆవేదన .

0
208

తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే సింహా చలం దేవా దయ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారు అని ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో భాగంగా సోమ వారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేప గుంట కు చెందిన కల్లు పల్లి లత గారు జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీటి పరతమయ్యారు. త న భ ర్త ప క్ష పాత ము తో బాధ పడు తున్నా డ నీ. అటువంటప్పుడు కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నా నీ. ఈ సమయం లో భా ధలు ఎక్కువ అయ్యాయి అని చెప్పారు. 15-10-2025 న మా స్థలమునకు ప్రభుత్వం వారు పట్టా rc 05 pmay u/2024 ENGG /vsp ఇచ్చారని తన దగ్గర పట్టా మరియు ఇంటి పన్ను రసీదు కూడా ఉందని . తనకు న్యా యం చేసి . తనకు ఇల్లు కట్టు కోమని ఆదేశాలు జారీ చే యా  లని తనకు అడ్డు పడు తున్నా వారి పై అధికారులు చర్యలు తీసుకో వాలని అన్నారు

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Players Shine at World University Games in Germany
Seven talented Rajasthan basketball players have been selected for Team India at the FISU World...
By Bharat Aawaz 2025-07-17 07:40:42 0 1K
Andhra Pradesh
టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
*జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*   ************************* మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని...
By Rajini Kumari 2026-02-05 09:15:34 0 98
Telangana
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊ KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి...
By Ponnala Srinivasrao 2026-03-29 01:59:28 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com