పుంగనూరు నియోజకవర్గం : కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోండి

0
105

పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అగ్రవర్ణాల మాటనే వింటున్నారని, 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండలానికి చెందిన 103 రెడ్డివారిపల్లి గ్రామస్తులు ఆదివారం తెలిపారు. నిర్మించుకున్నప్పటికీ అగ్రకులస్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI...
By Sidhu Maroju 2026-04-10 12:33:03 0 220
Telangana
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్‌ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:01:26 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com