అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం

0
238

అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం, మరియు ఉత్తరాంద్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ తేదీ 13-0-32026 న,శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ గారికి, మరియు ఛైర్మెన్ గారికి, పద్మశాలి సంఘం పెద్దలు దరఖాస్తు చేసుకోవడమైనది, శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలియులు సమర్పించుటకు ఆమోదించిండమైనది, కావున పద్మశాలి కుల భాందవులు,మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు,తెలియజేయడమైనది,ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు, రాష్ట్ర నలుమూలలనుంచి అమ్మవారికి, తమ చేతులమీదుగా, తమ గోత్ర నామాలతో,ఈసంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం,అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రములు సమర్పించడం జరుగుతుంది,కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది,ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆల్ ఇండియా ఖాదీ బోర్డ్, మాజీ సభ్యులు బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో -ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్, శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పంపాన సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘము, అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి, జిల్లా అధ్యక్షులు తిప్పన అప్పారావు, అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ గెడ్డo దివ్య తేజ, డాక్టర్  యామిని కుమరి,ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది, అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించు భక్తులు, ముందుగా తమ గోత్ర నామాలను, కమిటీ సభ్యుల వద్ద నమోదు చేయించు కోవాలని, నమోదు చేయించుకున్న భక్తుల గోత్ర నామాలు దేవస్థానం సభ్యులకు తెలియజేయడం జరుగుతుందని, అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు దొడ్డి ఈశ్వర్ రావు , ఈ సందర్బంగా తెలియజేసారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 48
Andhra Pradesh
35వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై వేగవంతమైన చర్యలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు సచివాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-01 04:07:12 0 67
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 166
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 575
Karnataka
Finance Minister Nirmala Sitharaman Chairs ‘Chintan Shivir’ to Chart Roadmap for #ViksitBharat 2047
  VIJAYANAGARA, KARNATAKA — Union Minister for Finance and Corporate Affairs, Smt....
By Venugopal Gopal 2025-12-23 16:39:08 0 562
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com