మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.

0
118

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ శనివారం సూచించారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డ్రగ్స్ వినియోగం - అక్రమ రవాణా నిర్మూలన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో పాలకులు కఠినంగా వ్యవహరించాలని, యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి
*అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..*   *ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!*...
By Rajini Kumari 2026-04-25 11:56:21 0 126
Andhra Pradesh
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.
Andhra Summer heatwave and rains happens in Andhra Pradesh ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న...
By Pagadala Venkateswar 2026-04-30 04:52:50 0 67
Uttarkhand
Rural Revolution: Voluntary Land Consolidation Policy
The Uttarakhand Cabinet has officially launched the Voluntary Chakbandi (Land Consolidation)...
By Dunna Jessicaruth 2026-05-14 09:11:02 0 34
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Andhra Pradesh
Good news for A.P. Police
*ఏపీ పోలీసులకు తీపికబురు*   పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి ప్రత్యేక...
By G k Nookala 2026-04-14 09:12:07 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com