పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి

0
111

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం వేకువ జామున పాలెం పంచాయతీలో మామిడి చెట్లు, డ్రిప్ పైపులు, పశుగ్రాసం ధ్వంసం చేసి ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు ఏనుగుల దారి మళ్ళించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు ,...
By Nookapangu Manikanta 2026-05-14 12:59:40 0 61
Telangana
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం...
By Vangari Praveen 2026-05-01 10:36:01 0 227
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 291
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలగం బలం
*మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి*   *తెలుగుదేశం పార్టీ బలం, బలగం...
By Rajini Kumari 2026-01-27 11:46:31 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com