ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

0
123

*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*

 

* మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

 

* 6 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గడ్) 2 కేంద్రపాలిత ప్రాంతాలు (పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 2 టీములు (ITBP, NSG) మొత్తం 10 టీములు టీ–20 క్రికెట్ టోర్నమెంట్ లో తలపడనున్నాయి.

 

* ఆల్ ఇండియా స్థాయిలో రెండోసారి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్...

 

* ఈ నెల 24 వరకు జరగనున్న క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు.

 

* మూలపాడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పోటీలు...

 

* ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారు హోంమంత్రి అనిత... 

 

* క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి హోం మంత్రి అనిత...

 

* మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరుతున్నా హోంమంత్రి...

 

* స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ...

 

* నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం అభినందనీయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను...
By Boiena Rajesh 2026-04-08 01:51:12 0 150
Andhra Pradesh
వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది,,,
పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత...
By mahaboob basha 2025-08-18 23:26:41 0 576
Telangana
జనం కష్టమే తన కష్టంగా మురుగు సమస్యపై కార్పోరేటర్ మెరుపు తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  "ప్రజా క్షేమమే మా ప్రథమ లక్ష్యం " అని నినాదంతో...
By Sidhu Maroju 2026-01-21 08:28:34 0 146
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 102
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com