మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.

0
82

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి అంజలిని ఉద్యోగం నుంచి తొలగించారు. అంజలి వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. తన కుమారుడు చేసిన హత్య ఘటనకు సంబంధించి ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం రమణమ్మ గురువారం అంజలిని ఆయా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని.

Search
Categories
Read More
Andhra Pradesh
నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.
అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-04-01 12:40:14 0 59
Telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-16 14:18:40 0 195
Telangana
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-04-04 08:20:57 0 94
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com