మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
Posted 2026-02-20 08:25:37
0
152
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి అంజలిని ఉద్యోగం నుంచి తొలగించారు. అంజలి వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. తన కుమారుడు చేసిన హత్య ఘటనకు సంబంధించి ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం రమణమ్మ గురువారం అంజలిని ఆయా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Apply for a Vehicle Loan with the Right Preparation
Applying for a vehicle loan becomes easier when you prepare the necessary documents and...
Ladakh Expands Sports Infrastructure and Winter Games
Ladakh is steadily strengthening its sports ecosystem by investing in modern infrastructure,...
బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్ను తొలగించి ఈటల, అర్వింద్లకు ఛాన్స్...
మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం
మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన...
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...