మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.

0
119

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి అంజలిని ఉద్యోగం నుంచి తొలగించారు. అంజలి వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. తన కుమారుడు చేసిన హత్య ఘటనకు సంబంధించి ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం రమణమ్మ గురువారం అంజలిని ఆయా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని.

Search
Categories
Read More
Andhra Pradesh
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని...
By Ratna Sekhar 2026-03-04 16:01:12 0 915
Andhra Pradesh
నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.
మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-04-13 05:49:18 0 93
Telangana
‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి
దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో...
By Ponnala Srinivasrao 2026-03-07 06:13:05 0 351
Kerala
Kerala Bills Spark Clash Over Control and Reform
The Kerala Assembly session is set to witness intense debate over key bills, including the...
By Pooja Patil 2025-09-15 05:13:47 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com