ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం

0
364

విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి వీధి. ఎగువ రె ల్లి వీధి. మీద రె ల్లి వీధి ప్రజలు  ఘనంగా బ్రహ్మ రథం పట్టారు  ఎంఎల్ఏ గారిని మంగళ వారం రాత్రి 9గంటల సమయం లో పూల వర్షం తో నడిపిస్తూ . జేజే లు పలుకుతూ   ఎంఎల్ఏ జన్మ దినోత్సవం  వేదిక మీదకి ఆహ్వానించారు . 36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు మేరి  జొన్స్  గారు . మాసిపో గు రాజు గారు వేదికకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ  ఏదయినా పనిమీద వంశీ కృష్ణ యాదవ్ దగ్గర కు వెళ్లితే చిరు నవ్వు తో పలకరిస్తూ అప్పటికి అప్పుడే సమస్యలు పరిష్కరించే వ్వ క్తి. మన ఎంఎల్ఏ అని. అంత మంచి వారు దొరకడం మనం చేసుకొన్న అదృష్టమని ఘ ణ o గా కొని యా డారు కార్పొరేటర్ మేరి  జోన్స్ గారు   మాట్లాడుతూ మాకు  2013నుంచి సుపరిచితుడు    ఐన  ఎంఎల్ఏ . ఎంఎల్ఏ  తర్వాత మమ్మలని జన సేన పార్టీ లోకి తీసుకొని 9నెలల కాలం లోనే 3కోట్లు రూపాయలు అభివృద్ధి పనులు కోసం కేటాయించారు. మన పరిధి లో అబివృద్ధి చేయడం జరిగింది. అంతే కాకుండా రె ల్లి వీధి ల నాయకులు. ప్రజలు విజ్ఞప్తి మేరకు వీరి తరుపున మాసి పోగు మేరి జోన్స్  గారు   కార్పొరేటర్. రెళ్ళి కులస్తులకు శబరి విగ్రహం. శబరి పార్క్. పుట్ బాల్  స్టేడియం .  రోడ్డు లు రిపేరు     చేయాలని ఎంఎల్ఏ నీ అడిగారు. ఎంఎల్ఏ గారు మాట్లాడుతూ దక్షిణ నియోజక వర్గం లో రె ల్లి వీధు ల ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం అని మీరు ఏమి అడిగిన స్పందించ గలనని చెప్పారు. మాసి పోగు రాజు మాట్లాడుతూ రాబోవు విస్తరణ లో మంత్రి పదవి రావాలని కోరారు. అనంతరం కేక్  కట్ చేసి జన్మ దినోత్సవం జరుకొన్నారు .     తర్వాత  మహిళ లకు 5  00   మంది కి  కార్పొరేటర్  చీరలు  పంపిణీ  చేశారు    కార్యక్రమం నకు  36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు.  మాసి పోగు మేరి జోన్స్   గారు   ఆహ్వానితులు మాసి పోగు రాజు గారు. పుట్ బాల్ నంద కుమార్.  టిడిపిఎస్సీ సెల్  రాష్ట్ర నాయకుడు  పొడుగు కుమార్ . ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Punjab
ਸਲਮਾਨ ਖਾਨ ਦੀ ਮਦਦ: ਪੰਜਾਬ ਬਾਢ਼ ਪ੍ਰਭਾਵਿਤ ਖੇਤਰਾਂ ਲਈ ਸਹਾਇਤਾ
ਬਾਲੀਵੁੱਡ ਅਦਾਕਾਰ #ਸਲਮਾਨ_ਖਾਨ ਨੇ ਪੰਜਾਬ ਵਿੱਚ ਬਾਢ਼ ਪ੍ਰਭਾਵਿਤ ਖੇਤਰਾਂ ਲਈ 25 ਬੋਟਾਂ ਅਤੇ 25,000 ਰੈਸ਼ਨ ਪੈਕੇਟ...
By Pooja Patil 2025-09-11 10:23:15 0 332
Andhra Pradesh
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా అయితే జాగ్రత్త :: కర్నూలు ఇంచార్జి ఎస్పీ
కర్నూలు : కర్నూలు సిటీ కర్నూలు జిల్లా...సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .విలువైన వస్తువులు ...
By Hari Krishna 2026-01-07 10:28:49 0 241
Andhra Pradesh
జాతీయ పశు ఆరోగ్య శిబిరం రైతులందరూ సద్వినియోగం చేయాలి.
ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-20 06:20:45 0 115
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-10 03:43:39 0 206
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com