• అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
    జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సరస్వతి, కార్యదర్శిగా ప్రకాష్ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి చామంచుల మల్లిక వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని మల్లిక సూచించారు. నూతన సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా...
    0 Comments 0 Shares 127 Views 0 Reviews
  • జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
    *బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి *ధన్యవాదాలు కృతజ్ఞతలు*    *జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ, , రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్*, అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులు అనేక సార్లు పోరాటాలు ధర్నాలు దీక్షలు చేసి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* గారిని అనేకసార్లు కలసి బిసిలపై జరుగుతున్న దాడులను వివరించారు....
    0 Comments 0 Shares 219 Views 0 Reviews
  • మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
    *మహిళా ద్రోహి జగన్*   * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ * వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు  * నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు... * తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు * చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు * జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం * వైసీపీ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి భారం పెంచితే... * మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం...
    Like
    1
    0 Comments 0 Shares 170 Views 0 Reviews
  • శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
    శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె కర్నూలు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డి-మోషన్ చేసినట్లు సమాచారం.
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు
    కరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు వారం...
    0 Comments 0 Shares 398 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com