• "బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
    - కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం - అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు - పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె....
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • "సోబర్స్" శకం ముగిసింది.|
    - 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ దిగ్గజం - అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు యావత్ క్రికెట్ జగత్ నివాళి - క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 'సర్' బిరుదు. హైదరాబాద్, జూలై 18: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ (గ్యారీ) సోబర్స్ (89) కన్నుమూశారు. ఆయన మరణంతో ప్రపంచ క్రికెట్‌లో విషాద ఛాయలు...
    0 Comments 0 Shares 76 Views 0 Reviews
  • అక్రమంగా తరలిస్తున్న గోవులు, వ్యాన్ బోల్తా ||
    విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్‌కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్, పాత డైరీ ఫారం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు కొన్ని గోవులు మృతి చెందాయి.  సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరసన్నపేట నుంచి బయలుదేరిన వ్యాను, విశాఖపట్నం పాత డైరీ ఫారం వద్దకు...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
    - ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు. - దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • రాజకీయ వ్యభిచారం ఆశయం నుంచి ఆత్మవంచన వరకు...
    వందల రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ పుట్టుక ఒక ఆశయం కోసమే, విలువల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం. ప్రజాసేవ చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దమవుతామని వాగ్దానం చేస్తాయి. లక్షలాది మంది నాయకులు, ఒక్కొక్కరూ ఒక్కో ఆశయాన్ని నెరవేర్చేందుకు పార్టీలో చేరి, ప్రజల ప్రతినిధులుగా మారతారు. పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, ఆశయాల సమూహం. ఆశయాల చుట్టూ తిరిగే విధులు, విధానాలు, సిద్ధాంతాలతోనే మానిఫెస్టోలు...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • విక్రమ్-1కు విజయ సంకేతం.|
    - చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు కీలక ముందడుగు. - ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్‌కు కొత్త బలం. హైదరాబాద్, జూలై 18: భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టం నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 రాకెట్‌కు సంబంధించిన సింగిల్ ఇంజిన్ హాట్ టెస్ట్ ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించారు.  రాకెట్...
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com