• మనూర్ : తాగునీటి సమస్యకు చెక్
    మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలోని sc కాలనీలొ త్రాగు నీటి సమస్య పరిస్కారం కొరకు పట్లోళ్ల పాండురంగ రెడ్డి గారు ఎంపీ. సురేష్ శెట్కార్ గారి చోరువతో కొత్తగా బోరు బావి తవ్వించడం జరిగింది. దీనితో sc కాలనీలొ నెలకొన్న నీటి సమస్య దూరం కానుంది అని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలొ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎం. బస్వారాజ్. యాకుబ్, ఎవన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 
    0 Comments 1 Shares 487 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com