• *ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!*

    కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్‌ డిపోనకు చెందిన బస్సు.. కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో పరందోలి ఘాట్‌ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.
    *ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!* కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్‌ డిపోనకు చెందిన బస్సు.. కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో పరందోలి ఘాట్‌ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.
    0 Comments 0 Shares 2 Views 0 Reviews
  • వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ అలర్ట్

    వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

    ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

    రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

    ఇక, రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..@pinnehasan
    వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ అలర్ట్ వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇక, రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..@pinnehasan
    0 Comments 0 Shares 3 Views 0 Reviews

  • Telugu News Telangana Adilabad Collector Revises School Timings Amid Severe Cold వేవ్


    Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు
    ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర చలి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల పనివేళలను జిల్లా కలెక్టర్ మార్చారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

    Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు...

    తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.


    జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

    పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు.


    కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు.

    ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ఐఎండి (IMD) నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ముందుగానే పాఠశాలలు ప్రారంభించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయ మార్పులు అమల్లోకి వచ్చాయి.
    Telugu News Telangana Adilabad Collector Revises School Timings Amid Severe Cold వేవ్ Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర చలి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల పనివేళలను జిల్లా కలెక్టర్ మార్చారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. Telangana: విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు... తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు. కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ఐఎండి (IMD) నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ముందుగానే పాఠశాలలు ప్రారంభించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయ మార్పులు అమల్లోకి వచ్చాయి.
    0 Comments 0 Shares 5 Views 0 Reviews
  • India’s Air Crisis: 447 Districts Breach Safety LimitsA new 2025 report reveals that 60% of Indian districts (447 out of 749) are recording dangerous Particulate Matter 2.5 levels. While Delhi remains the worst affected—triggering Stage IV GRAP restrictions this week—the crisis has expanded globally.In the South, Bengaluru and Mumbai are seeing uncharacteristic winter spikes due to construction and vehicular density. Despite a ₹2,394 crore allocation under the National Clean Air Programme (NCAP), experts point to "underutilization of funds" in states like Karnataka and Punjab as a major hurdle. The goal: a 40% reduction by 2026. Will India meet the deadline?

    The December 2025 Reality Check: Delhi-NCR: Hazardous (AQI 461+). Schools closed, WFH in effect. Kolkata: Choking under a "diesel legacy" and stagnant winds. Bengaluru: The "Garden City" isn't safe—AQI spiked to 200 last month. The Clean Spots: Mysuru and Shillong are among the few still breathing easy.

    #AirPollution #IndiaAirQuality #CleanAirIndia #PublicHealth #Environment
    India’s Air Crisis: 447 Districts Breach Safety LimitsA new 2025 report reveals that 60% of Indian districts (447 out of 749) are recording dangerous Particulate Matter 2.5 levels. While Delhi remains the worst affected—triggering Stage IV GRAP restrictions this week—the crisis has expanded globally.In the South, Bengaluru and Mumbai are seeing uncharacteristic winter spikes due to construction and vehicular density. Despite a ₹2,394 crore allocation under the National Clean Air Programme (NCAP), experts point to "underutilization of funds" in states like Karnataka and Punjab as a major hurdle. The goal: a 40% reduction by 2026. Will India meet the deadline? The December 2025 Reality Check: 📍 Delhi-NCR: Hazardous (AQI 461+). Schools closed, WFH in effect. 📍 Kolkata: Choking under a "diesel legacy" and stagnant winds. 📍 Bengaluru: The "Garden City" isn't safe—AQI spiked to 200 last month. 📍 The Clean Spots: Mysuru and Shillong are among the few still breathing easy. #AirPollution #IndiaAirQuality #CleanAirIndia #PublicHealth #Environment
    0 Comments 0 Shares 56 Views 0 Reviews
  • మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్

    *శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా*

    రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

    రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల లలో మూడవ విడుత 04 మండలాలలో 91 గ్రామపంచాయతీలు 852 పోలింగ్ కేంద్రాలలో, 121 పోలింగ్ లొకేషన్స్, *మంచిర్యాల జోన్ పరిధిలో* .. మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి 05 మండలాలలో102 గ్రామపంచాయతీలు, 868 పోలింగ్ కేంద్రాలలో,128పోలింగ్ లొకేషన్స్. మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1720 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-1167, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 563 కలవు.

    *మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు*

    డీసీపీ –02, ఏసీపీ –07, సీఐలు –32, ఎస్‌ఐలు –97, ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు–270, కానిస్టేబుళ్లు –520, హోం గార్డులు –240, ఆర్ముడ్ సిబ్బంది –190, QRT టీమ్స్–54, రూట్ మొబైల్ పార్టీలు –57,
    మిగతా సిబ్బంది సుమారు 200 మంది, మొత్తంగా సుమారు 1700 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

    సున్నితమైన (క్రిటికల్), అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఏర్పాటు తోపాటు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితిలను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది అని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ గారు విజ్ఞప్తి చేశారు.
    మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ *శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల లలో మూడవ విడుత 04 మండలాలలో 91 గ్రామపంచాయతీలు 852 పోలింగ్ కేంద్రాలలో, 121 పోలింగ్ లొకేషన్స్, *మంచిర్యాల జోన్ పరిధిలో* .. మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి 05 మండలాలలో102 గ్రామపంచాయతీలు, 868 పోలింగ్ కేంద్రాలలో,128పోలింగ్ లొకేషన్స్. మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1720 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-1167, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 563 కలవు. *మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు* డీసీపీ –02, ఏసీపీ –07, సీఐలు –32, ఎస్‌ఐలు –97, ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు–270, కానిస్టేబుళ్లు –520, హోం గార్డులు –240, ఆర్ముడ్ సిబ్బంది –190, QRT టీమ్స్–54, రూట్ మొబైల్ పార్టీలు –57, మిగతా సిబ్బంది సుమారు 200 మంది, మొత్తంగా సుమారు 1700 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సున్నితమైన (క్రిటికల్), అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఏర్పాటు తోపాటు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితిలను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది అని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ గారు విజ్ఞప్తి చేశారు.
    0 Comments 0 Shares 63 Views 0 Reviews
  • *కమీషనరేట్ లో మూడవ విడుత ఎన్నికలు జరిగే మండలాలలో 163 BNSS అమలు*

    రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో తేది 17-12-2015 నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫేజ్-III సందర్బంగా ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం సెక్షన్ 163 BNSS ఉత్తర్వులు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జారీ చేశారు.

    రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాలలో మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాలలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పైన తెలియజేసిన ప్రాంతాలలో సెక్షన్ 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుంది.

    రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలి. ఇట్టి ఉత్తర్వులు 15.12.2025 సాయంత్రం 05:00 గంటల నుండి 17.12.2025 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి వరకు అమలులో ఉంటుంది. ఆదేశాలను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును అని రామగుండం పోలీస్ కమీషనర్ గారు తెలపడం జరిగింది. @Pinnehasan
    *కమీషనరేట్ లో మూడవ విడుత ఎన్నికలు జరిగే మండలాలలో 163 BNSS అమలు* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో తేది 17-12-2015 నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫేజ్-III సందర్బంగా ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం సెక్షన్ 163 BNSS ఉత్తర్వులు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాలలో మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాలలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పైన తెలియజేసిన ప్రాంతాలలో సెక్షన్ 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలి. ఇట్టి ఉత్తర్వులు 15.12.2025 సాయంత్రం 05:00 గంటల నుండి 17.12.2025 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి వరకు అమలులో ఉంటుంది. ఆదేశాలను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును అని రామగుండం పోలీస్ కమీషనర్ గారు తెలపడం జరిగింది. @Pinnehasan
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
  • స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

    మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

    డీసీపీ మాట్లాడుతూ..... స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని డీసీపీ గారు ప్రజలను కోరారు. పోలింగ్ రోజున తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు చేయడం లేదా ఉద్రిక్తత సృష్టించడం చేయరాదు. ఇతర ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ జి. కృష్ణ గారు మరియు పెద్దపల్లి సీఐ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు డీసీపీ గారితో కలిసి పాల్గొన్నారు. @Pinnehasan.
    స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. డీసీపీ మాట్లాడుతూ..... స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని డీసీపీ గారు ప్రజలను కోరారు. పోలింగ్ రోజున తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు చేయడం లేదా ఉద్రిక్తత సృష్టించడం చేయరాదు. ఇతర ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ జి. కృష్ణ గారు మరియు పెద్దపల్లి సీఐ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు డీసీపీ గారితో కలిసి పాల్గొన్నారు. @Pinnehasan.
    0 Comments 0 Shares 107 Views 0 Reviews
  • [14/12, 8:42 pm] +91 98489 48648: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి

    1.మర్లపేట భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు..

    2.దేశాయిపల్లి నిమ్మ భాగ్యలక్ష్మి - శ్రీనివాస్ రెడ్డి (బి.ఆర్.ఎస్) గెలుపు..

    3.మల్లాపూర్ ఆకుల వనిత -నాగయ్య (కాంగ్రెస్) గెలుపు

    4.గుండన్నపల్లి కొప్పుల లావణ్య-నగేష్ (కాంగ్రెస్) గెలుపు

    5.వెంకట్రావుపల్లి ఇరువాల సంధ్య- మహేందర్ (కాంగ్రెస్) గెలుపు

    6.వరదవెల్లి చల్లా శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) గెలుపు

    7.మర్లపల్లి తులసి గంగయ్య ఇండిపెండెంట్ గెలుపు

    8.రత్నంపేట కౌడగాని వెంకటేష్ కాంగ్రెస్ గెలుపు

    9.విలాసాగర్ సర్పంచ్ గా ఏనుగుల కనకయ్య ( కాంగ్రెస్) గెలుపు

    10.స్తంభంపల్లి బొంగాని అశోక్

    11.కోరెం సర్పంచ్ జంపుక మాధవి, ఆనంద్ (BRS)

    12.దుండ్రపెల్లి సర్పంచ్ గా జంగం అంజయ్య ( కాంగ్రెస్)

    13.నర్సింగాపూర్ సర్పంచ్ గా మాడిశెట్టి సరిత ( కాంగ్రెస్)
    [14/12, 8:42 pm] +91 98489 48648: *ఇల్లంతకుంట మండలం 35 గ్రామాలు...*

    1. అనంతగిరి - నవీన్ కుమార్ (కాంగ్రెస్)
    2. అనంతారం - మోల్లాల రజిత (బీఆర్ఎస్)
    3. ఆరేపల్లి - మరిజ మోహన్ రావు (బీఆర్ఎస్)
    4. బోటిమీదిపల్లి -గౌరవేని శివాణి (బీఆర్ఎస్)
    5. చిక్కుడోనిపల్లి - చింతమడక కళ్యాణ్ (కాంగ్రెస్)
    6. దాచారం - కుడుముల రేణుక (బీఆర్ఎస్)
    7. ఇల్లంతకుంట - మామిడి రాజు (కాంగ్రెస్)
    8. గాలిపల్లె - బద్దం శేఖర్ రెడ్డి (కాంగ్రెస్)
    9. గొల్లపల్లె - లక్ష్మి (బీఆర్ఎస్)
    10. గుడేపల్లి - స్వప్న (బీజేపి)
    11. జంగంరెడ్డిపల్లి - పండుగ సునీత (కాంగ్రెస్)
    12. జవహర్‌పేట - కాంపల్లి నాగరాజు (కాంగ్రెస్)
    13. కందికట్కూర్ - చింతపల్లి విజయమ్మ (బీఆర్ఎస్)
    14. కేసన్నపల్లి - పోతరాజు చంటి (కాంగ్రెస్)
    15. కిష్టారావుపల్లి - జక్కుల మల్లవ్వ (కాంగ్రెస్)
    16. ముస్కానిపేట - కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్)
    17. నర్సక్కపేట - బెంద్రం శంకరవ్వ (ఇండిపెండెంట్)
    18. ఓబులాపురం - వికృతి స్నేహ రెడ్డి (బీఆర్ఎస్)
    19. పత్తికుంటపల్లి - జుట్టు శేఖర్ (కాంగ్రెస్)
    20. పెద్దలింగాపూర్ - గన్నెరపు వసంత (ఇండిపెండెంట్)
    21. పొత్తూరు - అశ్విని (బిఆర్ఎస్)
    22. రహీంఖాన్ పేట - లావణ్య (బీఆర్ఎస్)
    23. రామోజీపేట - చొప్పరి భూమయ్య (కాంగ్రెస్)
    24. రంగంపేట - భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్)
    25. రేపాక - కాతా మల్లేశం (కాంగ్రెస్)
    26. సిరికొండ - గొడుగు విఠల్ (కాంగ్రెస్)
    27. సోమారంపేట - భారతవ్వ (కాంగ్రెస్)
    28. తాళ్లలపల్లి - మీసాల కనకరాజు (బీఆర్ఎస్)
    29. తాళ్లపల్లి - సింగిరెడ్డి రచన (కాంగ్రెస్)
    30. తెనుగువారిపల్లి - చంద్రారెడ్డి (కాంగ్రెస్)
    31. తిప్పాపూర్ - బొల్లవేణి మంజుల (కాంగ్రెస్)
    32. వల్లంపట్ల - నేరెళ్ల విజయ్ గౌడ్ (కాంగ్రెస్)
    33. వంతడ్పుల - మడ్కాడి లావణ్య (బీఆర్ఎస్)
    34. వెల్జిపురం - నాయిని నవీన్ (కాంగ్రెస్)
    35. వెంకట్రావుపల్లి - చల్ల నవీన్ రెడ్డి (కాంగ్రెస్)

    BRS - 11
    Congress - 21
    BJP - 1
    Ind - 2
    ---------
    Gp's = 35
    [14/12, 8:42 pm] +91 98489 48648: తంగళ్లపల్లి మండలం
    30 గ్రామాలు...

    1. అంకుసాపూర్ - అంచె శ్రీనివాస్ రెడ్డి (బీజేపి)
    2. బద్దెనపల్లి - చిలువేరి లావణ్య (బీఆర్ఎస్)
    3. బస్వాపూర్ - పుర్వాణి రాజశేఖర్ రెడ్డి (బీఆర్ఎస్)
    4. చీర్లవంచ - వేల్పుల రేణుక (బీఆర్ఎస్)
    5. చిన్నలింగాపూర్ - శాగ విజయ (బీఆర్ఎస్)
    6. చింతల్ టాన -గుర్రం అనసూర్య (బీజేపి)
    7. దేశాయిపల్లి - కంకణాల రజిత (బీజేపి)
    8. గోపాలరావుపల్లి - ప్రేమ్ కుమార్ (బీఆర్ఎస్)
    9. ఇందిరమ్మ కాలనీ - గడ్డం రచన (కాంగ్రెస్)
    10. ఇందిరానగర్ - చిట్యాల దేవేందర్ (కాంగ్రెస్)
    11. జిల్లెల్ల - దుబ్బాక రజిత (బీఆర్ఎస్)
    12. కస్బేకట్కూర్ - మర్వాడి స్వాతి (బీఆర్ఎస్)
    13. లక్ష్మీపూర్ - నాయిని సాయికృష్ణ (బీఆర్ఎస్)
    14. మల్లాపూర్ - వెన్నమనేని లావణ్య (బీఆర్ఎస్)
    15. మండేపల్లి - గాధగోని సాగర్ (కాంగ్రెస్)
    16. నర్సింహులపల్లి - చెక్కపల్లి శరణ్య (ఇండిపెండెంట్)
    17. నేరెల్ల - పొన్నం లచ్చయ్య (ఇండిపెండెంట్)
    18. ఓబులాపూర్ - కొమ్మట పర్శరాములు (బీఆర్ఎస్)
    19. పద్మనగర్ - మోర నిర్మలమ్మ (బీఆర్ఎస్)
    20. పాపయ్యపల్లి - చెన్నమనేని పర్శరాములు (బీఆర్ఎస్)
    21. రాళ్లపేట - పర్శరాములు (బీఆర్ఎస్)
    22. రామచంద్రాపూర్ - గంధం శ్రీనివాస్ (బీఆర్ఎస్)
    23. రామన్నపల్లి - ఆత్మకూరి అనిల్ (బీఆర్ఎస్)
    24. సారంపల్లి - గుగ్గిళ్ళ లావణ్య (కాంగ్రెస్)
    25. తాడూరు - సదానందం (కాంగ్రెస్)
    26. తంగళ్లపల్లి - మోర లక్ష్మిరాజం (కాంగ్రెస్)
    27. అంకిరెడ్డిపల్లె - రాగుల రాజిరెడ్డి (బీజేపి)
    28. గండిలచ్చపేట - జంగిటి అంజయ్య (బీఆర్ఎస్)
    29. వేణుగోపాల్ పూర్ - జూపెల్లి రమాదేవి (బీఆర్ఎస్)
    30. బాలమల్లుపల్లె - యాద ఎల్లయ్య (కాంగ్రెస్)


    BRS - 17
    Congress - 7
    BJP - 4
    Ind - 2
    -----------
    Gp's = 30 post by samala devadas
    [14/12, 8:42 pm] +91 98489 48648: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి 1.మర్లపేట భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు.. 2.దేశాయిపల్లి నిమ్మ భాగ్యలక్ష్మి - శ్రీనివాస్ రెడ్డి (బి.ఆర్.ఎస్) గెలుపు.. 3.మల్లాపూర్ ఆకుల వనిత -నాగయ్య (కాంగ్రెస్) గెలుపు 4.గుండన్నపల్లి కొప్పుల లావణ్య-నగేష్ (కాంగ్రెస్) గెలుపు 5.వెంకట్రావుపల్లి ఇరువాల సంధ్య- మహేందర్ (కాంగ్రెస్) గెలుపు 6.వరదవెల్లి చల్లా శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) గెలుపు 7.మర్లపల్లి తులసి గంగయ్య ఇండిపెండెంట్ గెలుపు 8.రత్నంపేట కౌడగాని వెంకటేష్ కాంగ్రెస్ గెలుపు 9.విలాసాగర్ సర్పంచ్ గా ఏనుగుల కనకయ్య ( కాంగ్రెస్) గెలుపు 10.స్తంభంపల్లి బొంగాని అశోక్ 11.కోరెం సర్పంచ్ జంపుక మాధవి, ఆనంద్ (BRS) 12.దుండ్రపెల్లి సర్పంచ్ గా జంగం అంజయ్య ( కాంగ్రెస్) 13.నర్సింగాపూర్ సర్పంచ్ గా మాడిశెట్టి సరిత ( కాంగ్రెస్) [14/12, 8:42 pm] +91 98489 48648: *ఇల్లంతకుంట మండలం 35 గ్రామాలు...* 1. అనంతగిరి - నవీన్ కుమార్ (కాంగ్రెస్) 2. అనంతారం - మోల్లాల రజిత (బీఆర్ఎస్) 3. ఆరేపల్లి - మరిజ మోహన్ రావు (బీఆర్ఎస్) 4. బోటిమీదిపల్లి -గౌరవేని శివాణి (బీఆర్ఎస్) 5. చిక్కుడోనిపల్లి - చింతమడక కళ్యాణ్ (కాంగ్రెస్) 6. దాచారం - కుడుముల రేణుక (బీఆర్ఎస్) 7. ఇల్లంతకుంట - మామిడి రాజు (కాంగ్రెస్) 8. గాలిపల్లె - బద్దం శేఖర్ రెడ్డి (కాంగ్రెస్) 9. గొల్లపల్లె - లక్ష్మి (బీఆర్ఎస్) 10. గుడేపల్లి - స్వప్న (బీజేపి) 11. జంగంరెడ్డిపల్లి - పండుగ సునీత (కాంగ్రెస్) 12. జవహర్‌పేట - కాంపల్లి నాగరాజు (కాంగ్రెస్) 13. కందికట్కూర్ - చింతపల్లి విజయమ్మ (బీఆర్ఎస్) 14. కేసన్నపల్లి - పోతరాజు చంటి (కాంగ్రెస్) 15. కిష్టారావుపల్లి - జక్కుల మల్లవ్వ (కాంగ్రెస్) 16. ముస్కానిపేట - కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్) 17. నర్సక్కపేట - బెంద్రం శంకరవ్వ (ఇండిపెండెంట్) 18. ఓబులాపురం - వికృతి స్నేహ రెడ్డి (బీఆర్ఎస్) 19. పత్తికుంటపల్లి - జుట్టు శేఖర్ (కాంగ్రెస్) 20. పెద్దలింగాపూర్ - గన్నెరపు వసంత (ఇండిపెండెంట్) 21. పొత్తూరు - అశ్విని (బిఆర్ఎస్) 22. రహీంఖాన్ పేట - లావణ్య (బీఆర్ఎస్) 23. రామోజీపేట - చొప్పరి భూమయ్య (కాంగ్రెస్) 24. రంగంపేట - భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్) 25. రేపాక - కాతా మల్లేశం (కాంగ్రెస్) 26. సిరికొండ - గొడుగు విఠల్ (కాంగ్రెస్) 27. సోమారంపేట - భారతవ్వ (కాంగ్రెస్) 28. తాళ్లలపల్లి - మీసాల కనకరాజు (బీఆర్ఎస్) 29. తాళ్లపల్లి - సింగిరెడ్డి రచన (కాంగ్రెస్) 30. తెనుగువారిపల్లి - చంద్రారెడ్డి (కాంగ్రెస్) 31. తిప్పాపూర్ - బొల్లవేణి మంజుల (కాంగ్రెస్) 32. వల్లంపట్ల - నేరెళ్ల విజయ్ గౌడ్ (కాంగ్రెస్) 33. వంతడ్పుల - మడ్కాడి లావణ్య (బీఆర్ఎస్) 34. వెల్జిపురం - నాయిని నవీన్ (కాంగ్రెస్) 35. వెంకట్రావుపల్లి - చల్ల నవీన్ రెడ్డి (కాంగ్రెస్) BRS - 11 Congress - 21 BJP - 1 Ind - 2 --------- Gp's = 35 [14/12, 8:42 pm] +91 98489 48648: తంగళ్లపల్లి మండలం 30 గ్రామాలు... 1. అంకుసాపూర్ - అంచె శ్రీనివాస్ రెడ్డి (బీజేపి) 2. బద్దెనపల్లి - చిలువేరి లావణ్య (బీఆర్ఎస్) 3. బస్వాపూర్ - పుర్వాణి రాజశేఖర్ రెడ్డి (బీఆర్ఎస్) 4. చీర్లవంచ - వేల్పుల రేణుక (బీఆర్ఎస్) 5. చిన్నలింగాపూర్ - శాగ విజయ (బీఆర్ఎస్) 6. చింతల్ టాన -గుర్రం అనసూర్య (బీజేపి) 7. దేశాయిపల్లి - కంకణాల రజిత (బీజేపి) 8. గోపాలరావుపల్లి - ప్రేమ్ కుమార్ (బీఆర్ఎస్) 9. ఇందిరమ్మ కాలనీ - గడ్డం రచన (కాంగ్రెస్) 10. ఇందిరానగర్ - చిట్యాల దేవేందర్ (కాంగ్రెస్) 11. జిల్లెల్ల - దుబ్బాక రజిత (బీఆర్ఎస్) 12. కస్బేకట్కూర్ - మర్వాడి స్వాతి (బీఆర్ఎస్) 13. లక్ష్మీపూర్ - నాయిని సాయికృష్ణ (బీఆర్ఎస్) 14. మల్లాపూర్ - వెన్నమనేని లావణ్య (బీఆర్ఎస్) 15. మండేపల్లి - గాధగోని సాగర్ (కాంగ్రెస్) 16. నర్సింహులపల్లి - చెక్కపల్లి శరణ్య (ఇండిపెండెంట్) 17. నేరెల్ల - పొన్నం లచ్చయ్య (ఇండిపెండెంట్) 18. ఓబులాపూర్ - కొమ్మట పర్శరాములు (బీఆర్ఎస్) 19. పద్మనగర్ - మోర నిర్మలమ్మ (బీఆర్ఎస్) 20. పాపయ్యపల్లి - చెన్నమనేని పర్శరాములు (బీఆర్ఎస్) 21. రాళ్లపేట - పర్శరాములు (బీఆర్ఎస్) 22. రామచంద్రాపూర్ - గంధం శ్రీనివాస్ (బీఆర్ఎస్) 23. రామన్నపల్లి - ఆత్మకూరి అనిల్ (బీఆర్ఎస్) 24. సారంపల్లి - గుగ్గిళ్ళ లావణ్య (కాంగ్రెస్) 25. తాడూరు - సదానందం (కాంగ్రెస్) 26. తంగళ్లపల్లి - మోర లక్ష్మిరాజం (కాంగ్రెస్) 27. అంకిరెడ్డిపల్లె - రాగుల రాజిరెడ్డి (బీజేపి) 28. గండిలచ్చపేట - జంగిటి అంజయ్య (బీఆర్ఎస్) 29. వేణుగోపాల్ పూర్ - జూపెల్లి రమాదేవి (బీఆర్ఎస్) 30. బాలమల్లుపల్లె - యాద ఎల్లయ్య (కాంగ్రెస్) BRS - 17 Congress - 7 BJP - 4 Ind - 2 ----------- Gp's = 30 post by samala devadas
    1 Comments 0 Shares 168 Views 0 Reviews
  • మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్ శివకుమార్.

    జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం సిగ్నల్ వద్ద బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న బస్ కింద ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి బస్ కింద పడ్డాడు అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ మార్షల్ కట్టేబోయిన శివకుమార్ వెంటనే స్పందించి సెకండ్ సమయంలో ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు కాపాడినాడు. ఈ విజువల్స్ చూసిన పలువురి వాహనదారులు వాహనాలు పక్కకు ఆపేసి ప్రాణాలు కాపాడిన శివకుమార్ ను అభినందించడం జరిగింది.
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్ శివకుమార్. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం సిగ్నల్ వద్ద బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న బస్ కింద ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి బస్ కింద పడ్డాడు అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ మార్షల్ కట్టేబోయిన శివకుమార్ వెంటనే స్పందించి సెకండ్ సమయంలో ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు కాపాడినాడు. ఈ విజువల్స్ చూసిన పలువురి వాహనదారులు వాహనాలు పక్కకు ఆపేసి ప్రాణాలు కాపాడిన శివకుమార్ ను అభినందించడం జరిగింది.
    0 Comments 0 Shares 508 Views 2 0 Reviews
  • మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధి లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట సైకిల్ షాప్ లో మంటలు మొదలై వేగంగా విస్తరించి పక్కనే ఉన్న ఎనిమిది షాపులకు అంటుకున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షాపుల యజమానులు ప్రాణాలు చేతబట్టుకొని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మంటలు చెలరేగిన ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధి లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట సైకిల్ షాప్ లో మంటలు మొదలై వేగంగా విస్తరించి పక్కనే ఉన్న ఎనిమిది షాపులకు అంటుకున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షాపుల యజమానులు ప్రాణాలు చేతబట్టుకొని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మంటలు చెలరేగిన ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    0 Comments 0 Shares 656 Views 8 0 Reviews
  • హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగ్గింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడిన వారు, స్పందించని DRF, వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయి, వాటర్ వర్క్స్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
    హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగ్గింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడిన వారు, స్పందించని DRF, వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయి, వాటర్ వర్క్స్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
    0 Comments 0 Shares 441 Views 8 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com