• 0 Comments 0 Shares 892 Views 0 Reviews
  • Dear Sir/Madam,
    Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download

    *Frequency* :
    GSAT-16 KU Band (55East)
    D/L Frequency 12508.25 MHz,
    Symbol Rate 2Msps
    DVBS2 - 8 PSK, FEC 3/4
    Polarization - Horizontal

    I&PR Dept,Telangana
    *YouTube Live Link*
    https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar
    Dear Sir/Madam, Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download *Frequency* : GSAT-16 KU Band (55East) D/L Frequency 12508.25 MHz, Symbol Rate 2Msps DVBS2 - 8 PSK, FEC 3/4 Polarization - Horizontal I&PR Dept,Telangana *YouTube Live Link* https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar
    - YouTube
    Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.
    0 Comments 0 Shares 267 Views 0 Reviews
  • శ్రీకాకుళం నూతన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కున రాజారావు
    జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. గురువా రం బార్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అత్యధికంగా 127 ఓట్ల ఆధిక్యంతో విజయ సాధించారు. ఈయన గతంలో మూడుసార్లు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఎట్టకేలకు విజయం వరించింది. జిల్లా బార్‌ అసోసియేషన్‌లో 773 ఓట్లు ఉండగా 649 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా...
    0 Comments 0 Shares 112 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
     ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,   # శ్రీరాముడు చూపించిన సత్యం, ధర్మం, నీతి మార్గం మన జీవితాలకు మార్గదర్శకం కావాలని, ప్రతి ఇంట్లో ఆనందం వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.    # ఈ పవిత్రమైన రోజు ప్రతి మనసులో విశ్వాసాన్ని పెంచి, కష్టాలను దాటే ధైర్యాన్ని ఇచ్చే శక్తిగా నిలవాలని పేర్కొన్నారు.   # సమాజంలో ఐక్యత,...
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
  • పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. విద్యార్థులకు అవకాశం.
    మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 2 నుంచి 23 వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. ఏప్రిల్ 25న జరిగే పాలిసెట్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేస్తామని, ఆసక్తి గలవారు...
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 37 Views 1 0 Reviews
  • లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… రూమర్లకు చెక్
    చమురు సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించబోతున్నారనే ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
    కేంద్ర మంత్రి స్పందన:
    కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.
    దేశంలో లాక్‌డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు
    సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు
    ప్రజలకు సూచనలు:
    ఇలాంటి రూమర్లను నమ్మకూడదని సూచించారు
    బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా వ్యవహరించాలని కోరారు
    తప్పుడు ప్రచారాలు భయాందోళనలు సృష్టిస్తాయని హెచ్చరించారు
    మొత్తంగా, దేశంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం లేదు — ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది.
    లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… రూమర్లకు చెక్ చమురు సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించబోతున్నారనే ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర మంత్రి స్పందన: కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. దేశంలో లాక్‌డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు ప్రజలకు సూచనలు: ఇలాంటి రూమర్లను నమ్మకూడదని సూచించారు బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా వ్యవహరించాలని కోరారు తప్పుడు ప్రచారాలు భయాందోళనలు సృష్టిస్తాయని హెచ్చరించారు 👉 మొత్తంగా, దేశంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం లేదు — ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది.
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
    జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని అతివేగంతో వెళ్తూ ఓ బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విశాఖపట్నంలోని జాలారిపేటకు చెందిన తల్లి నాగమణి (59) కొడుకు నరేంద్ర కుమార్ (32)లుగా పోలీసులు...
    0 Comments 0 Shares 124 Views 0 Reviews
  • ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
    కుతుబుల్లాపూర్, బచుపల్లి, ,మల్లంపేట్ ,దుండిగల్, సూరారం, బౌరంపేట్ ,గాగిల్లాపూర్ లో, ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణంలో భాగంగా ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. ‎ వేడుకల సందర్భంగా భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చారు. భక్తుల...
    0 Comments 0 Shares 121 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com