ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ

0
368

కర్నూలు : కర్నూలు జిల్లా


జనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమం..."రద్దు

కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు. 

జనవరి 26  వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా  " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం)కార్యక్రమం ను " రద్దు చేస్తున్నట్లు  కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో  జిల్లా  ఎస్పీ గారి "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  " కార్యక్రమానికి  రావొద్దని తెలిపారు.

జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని కర్నూల్ ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 101
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 2K
Business
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 758
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com