పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలంలో రోడ్డు ప్రమాదం

0
94

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పరిధిలోని కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారు చౌడేపల్లి మండలానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
West Bengal
West Bengal's New Industrial Policy: ₹50,000 Crore Investment, Focus on Green Energy and IT
Major Policy: The West Bengal government has announced a new industrial policy to boost its...
By Triveni Yarragadda 2025-08-11 14:45:53 0 1K
Andhra Pradesh
ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో మొబైల్ మెడికల్ క్యాంప్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లో, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు నంబూరు సుభాని...
By John Baji 2025-12-30 02:22:38 0 148
Telangana
సంక్రాంతి పండక్కి వస్తున్నాం.|
సికింద్రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా...
By Sidhu Maroju 2026-01-10 12:57:55 0 137
Andhra Pradesh
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల...
By mahaboob basha 2025-07-12 11:29:00 0 1K
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com