మదనపల్లి చిన్నప్ప కాలనీలో చేనేత కార్మికుడు ఆత్మహత్య.

0
125

మదనపల్లి చిన్నప్ప కాలనీలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు బయారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 16న భార్య నారాయణమ్మ, ముగ్గురు పిల్లలు శివరాత్రి పండుగకు తంబళ్లపల్లెకు వెళ్లారు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చిన నారాయణమ్మ, బయారెడ్డి ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ గరికి జన్మదీన శుభకాంక్షలు
అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-12 06:51:41 0 66
Telangana
నిజామాబాద్: ఉచిత కన్ టి వైద్యశిబిరం
నగరంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలోని .సూర్యసమైక్య సంఘం లో జనసేన 12 వ ఆవిర్భావం సందర్బంగా...
By Sadaq Sadaq 2026-03-14 09:26:40 0 160
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 267
Maharashtra
Mumbai Metro Line 3: 70% Work Complete – When Will It Open?
Metro Progress: In Mumbai, the capital of Maharashtra, work on Metro Line 3 is 70%...
By Triveni Yarragadda 2025-08-11 14:31:58 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com