మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,

0
182

బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే రోజు జీరాక్స్ సెంటర్స్ మూసివేయాలి, పరీక్షలు జరిగే రోజు 144 సెక్షన్ ఉంటుంది, పరీక్ష కేంద్రాలను ముందుగా నే పరిశీలించాలి.

మార్చి 16 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ (APOSS 2026)  10 వ తరగతి ఓపన స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.

మార్చి 3 నుంచి 13  వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) ఇంటర్మీడియట్  పబ్లిక్ పరీక్షలు.

మొత్తం : 1930

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

పరీక్ష కేంద్రాలు  9

జిల్లాలో  మార్చి 3 నుంచి 13 వరకు ఓపెన్ స్కూల్ (APOSS 2026) నిర్వహించే ఇంటర్మీడియట్  పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.

సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు మార్చి 3 నుంచి 13 వరకు  నిర్వహించి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్   (APOSS) నిర్వహించి  సమన్వయ కమిటీ  సమావేశాన్ని  జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి ఆర్ ఓ. లవన్న డీఈఓ శ్రీనివాసులు.డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ,పోలీసు,విద్యుత్, ఆర్టీసీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్.. *భారత్ ఆవాజ్ న్యూస్. వాణిజ్య...
By Chennaiah Kati 2026-06-11 08:12:34 0 107
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 643
Telangana
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-04-04 08:20:57 0 386
Telangana
నిజామాబాద్
డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి...
By Sadaq Sadaq 2026-06-18 03:53:45 0 132
Andhra Pradesh
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా...
By Hari Krishna 2025-12-21 09:14:39 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com