పుంగనూరు నియోజకవర్గ:కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

0
28

అన్నమయ్య జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు CMRF నిధి నుంచి రూ. 32,000/- చెక్కును AMC చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఇరికిపెంట గ్రామ కమిటీ అధ్యక్షుడు Y. మోహన్ కుమార్, కొల్లా కోటేశ్వరరావు, చంద్రశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఏదైనా ఇబ్బంది కలిగిన వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 126
Telangana
ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.
మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్ ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని...
By Sidhu Maroju 2025-07-20 15:35:19 0 957
Arunachal Pradesh
Centre, Arunachal Pradesh Sign MoU for Siang Development Package |
The Centre and Arunachal Pradesh government signed a MoU to implement a special development...
By Pooja Patil 2025-09-16 09:45:46 0 464
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com