మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.

0
100

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు డ్రమ్ములో గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
Governor of Andhra Pradesh it minister Nara Lokesh
NEP 2020 to transform higher education landscape by 2040: Governor Abdul Nazeer • Governor...
By Rajini Kumari 2026-01-05 11:56:58 0 287
Andhra Pradesh
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
By Pagadala Venkateswar 2026-02-28 11:18:42 0 78
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 104
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 6K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com