మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.

0
33

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు డ్రమ్ములో గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి...
By Kothuru Murali 2025-12-29 13:43:28 0 82
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 41
Andhra Pradesh
కాలుష్య రహిత నగరానికి మరో అడుగు
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*   *19-12-2025*   *కాలుష్య రహిత నగరానికి...
By Rajini Kumari 2025-12-19 12:26:36 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com