మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.

0
101

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు డ్రమ్ములో గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 133
Telangana
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
By Bharat Aawaz 2025-07-02 06:33:13 0 2K
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Telangana
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు....
By Veeresh Kumar 2026-03-27 13:01:13 0 218
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com