మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.

0
132

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు డ్రమ్ములో గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-04-29 03:29:54 0 145
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 146
Telangana
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టడానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బకు మృతి...
వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట...
By Gujile Ramu 2026-05-13 04:45:02 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com