మదనపల్లి : రెండేళ్ల బాలుడు పై వేట కుక్కల దాడి.

0
182

మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీలో సోమవారం వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఎశ్విన్పై చంద్ర అనే వ్యక్తి పెంచుకుంటున్న వేట కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు గాయపడటంతో కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Business & Finance
GST Temporary Registration for Special Tax Compliance
GST Temporary Registration is provided in specific situations where businesses or taxable persons...
By Navya Sree 2026-07-24 06:06:50 0 16
Telangana
KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-17 05:16:27 0 248
Andhra Pradesh
కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపెయిన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ – ఏప్రిల్ 11 నుండి ప్రారంభం   పల్నాడు జిల్లా...
By Rajini Kumari 2026-04-13 08:16:36 0 150
Andhra Pradesh
పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో...
By Boiena Rajesh 2026-03-16 14:27:34 0 186
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com