పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి

0
116

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై కుక్కల గుంపు దాడి చేసింది. గ్రామస్తులు కుక్కలను తరిమేలోపే జింక మృతి చెందింది. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హరిప్రసాద్ నగర్‌లో వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు - 63 ఏళ్లుగా కృష్ణబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంప్రదాయం
చీరాల చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి...
By Vadlamudi NagaVenkat 2026-04-28 09:06:35 0 172
Andhra Pradesh
అన్నమయ్య: పోలీసుల స్పెషల్ వీడియో.
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 04:51:21 0 110
Andhra Pradesh
ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-02-07 03:05:38 0 218
Telangana
నేడే పదో తరగతి ఫలితాలు విడుదల...
భారత్ అవాజ్ న్యూస్: తెలంగాణ ఎస్ఎస్సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి మీరు పంపిన...
By Gujile Ramu 2026-04-29 07:17:47 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com