మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!

0
162

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొత్త పాలక మండళ్లకు సూచించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతనంగా నిర్మించిన రహదారిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శివరాత్రి పూర్తయ్యాక ఈ మార్గంలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తిలోనూ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆపరేషన్ వజ్రపుహార్
ఏలూరు జిల్లా  ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని...
By Rajini Kumari 2026-03-07 11:48:24 0 127
Telangana
Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 17:50:15 0 321
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com