మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.

0
31

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ నాణ్యతలేని మందులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బోగస్ మందులపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరం లేని పరీక్షలు, అధిక ధరల మందులతో ప్రజలు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.

Search
Categories
Read More
Telangana
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...   గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
By Sidhu Maroju 2025-07-25 17:06:09 0 849
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 31
Meghalaya
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
By Bharat Aawaz 2025-07-17 07:00:50 0 940
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com