మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.
Posted 2026-02-14 12:57:07
0
104
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ నాణ్యతలేని మందులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బోగస్ మందులపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరం లేని పరీక్షలు, అధిక ధరల మందులతో ప్రజలు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Sub register get promotion to registarar.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*
రిజిస్ట్రేషన్,...
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
మహిళలపై నేరాల...
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ...
Telangana gaddar awards
2025 తెలంగాణ "గద్దర్ " అవార్డుల ప్రకటన
ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)...