మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.

0
32

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ నాణ్యతలేని మందులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బోగస్ మందులపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరం లేని పరీక్షలు, అధిక ధరల మందులతో ప్రజలు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com