పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

0
30

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు శనివారం తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని, 28న గరుడ వాహన సేవ, మార్చి 2న కళ్యాణోత్సవం ఆలయంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com