మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.

0
126

మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్, దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు సూచించారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి డాక్టర్ శ్యామ్ కు కృతజ్ఞతలు తెలిపి, శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి లీనాకుమారి, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని...
By Pagadala Venkateswar 2026-02-20 08:39:37 0 125
Andhra Pradesh
శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2025-12-30 10:07:29 0 183
Andhra Pradesh
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :
కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్...
By Hari Krishna 2025-12-14 06:42:01 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com