మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.

0
125

మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్, దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు సూచించారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి డాక్టర్ శ్యామ్ కు కృతజ్ఞతలు తెలిపి, శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి లీనాకుమారి, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
గ్రేడ్ 2 లో భారీగా బదిలీలు
మెహిదీపట్నం acp గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ కి బదిలీ.. గాజుల రామారం acp గా సుమిత్ర కు పోస్టింగ్.....
By Vadla Egonda 2025-06-21 10:17:50 0 2K
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 95
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:54 0 161
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 144
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
By Kothuru Murali 2026-05-16 15:52:01 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com