ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్

0
172

కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు.  మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ సిద్ధం చేయాలని సూచించారు. ఈ–పంట నమోదు పూర్తయితే రైతులకు భరోసా, ధాన్యం సేకరణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 343
Andhra Pradesh
పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:
కర్నూలు :  *ప‌దవులు పొందిన వారు క‌ష్ట‌ప‌డి...
By Hari Krishna 2025-12-24 14:51:32 0 171
Telangana
హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|
హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో...
By Sidhu Maroju 2025-12-26 08:58:53 0 146
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com