Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route

0
46
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్‌) Jan 28 నుంచి ప్రారంభించిన ‘వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌-2026’ ఈరోజు చీరాల తీర ప్రాంతం నందు ఘన స్వాగతం పలికిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు తెలిపారు. చీరాల తీర ప్రాంతం రామాపురం నందు వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌ CISF members కి విశ్రాంతి అరేంజ్మెంట్ చేయడం జరిగింది.
‘సురక్షిత తీరాలు... సమృద్ధ భారత్‌’ నినాదంతో చేపట్టే సైక్లింగ్‌ యాత్ర దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లో 6,553 కి.మీ. పొడవున 25 రోజులపాటు సాగుతుందని చెప్పారు. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో 8 రోజుల పాటు 964 కి.మీ. మేర సాగుతుందన్నారు.
జనవరి 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానందరాయ్‌ ప్రారంభించిన ఈ యాత్ర ఫిబ్రవరి 9న చీరాల చేరుకుందన్నారు. ఈ యాత్ర ఫిబ్రవరి 22ను ముగుస్తుందని, యాత్రలో 130 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది పాల్గొంటారని, అందులో 65 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి) తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన...
By Sidhu Maroju 2026-01-29 15:12:34 0 77
Andhra Pradesh
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో ‌మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.
ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే...
By Karapati Gopi 2026-01-03 01:08:43 0 219
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com