దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన

2
312

ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దృవీకరణ పత్రాలు పరిశీ లన జరిగింది.గతం లో దివ్యాంగులు మొత్తం 79 మంది త్రీ వీలర్ మోటార్ మోటార్ కోసం దరఖాస్తు చేసుకోగా. 60 మంది అర్హులు అయ్యారని. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యా దరి గారు. జిల్లా దివ్యాంగుల ఉప సంచాలకులు. కే కవిత గారు చెప్పారు. మొత్తం 6నియోజక వర్గాల నుండి ఆర్తో పెడికల్ & ఇయర్ ఇన్ హ్యా ఓడి క్యాపు డు వారు ఉన్నారు. నియోజక వర్గానికి 10 మంది చొప్పున సెలెక్ట్ అయ్యారని ఈ సమా వేశంలో దివ్యాంగుల శాఖ సిబ్బంది మధు గారు చెప్పారు . అప్పల నాయుడు. ఆర్ టీ ఓ శ్రీనివాసులు మరియు అధికారులుహాజరైనారు 

Search
Categories
Read More
Andhra Pradesh
శరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను...
By John Baji 2026-01-02 12:14:55 0 134
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్ప
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాలు, డిఎస్పి మహేంద్ర సూచనల మేరకు సంక్రాంతి పండుగ...
By Kothuru Murali 2026-01-13 09:25:56 0 124
Andhra Pradesh
కోడుమూరు పట్టణం ప్రజలంతా సంకటితమై ఈ దేశం నుండి బిజెపి పార్టీని సాగనంపాలని
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ   ఏఐసిసి & ఏపీసీసీ...
By mahaboob basha 2025-09-29 10:30:19 0 245
Andhra Pradesh
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి...
By Kothuru Murali 2025-12-29 13:43:28 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com