వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

0
81

మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ టీ నాగజ్యోతి ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మాట్లాడుతూ ఆయుర్వేదం తల్లిపాలు వంటిదని, అందులో కల్మషం ఉండదని తెలిపారు. వృద్ధులకు సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు. వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ నాగజ్యోతికి కృతజ్ఞతలు తెలిపి, మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగజ్యోతిని శాలువాతో సత్కరించి, మొమెంటో అందజేశారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
The Directorate of Education has extended the application deadline for TGT, PGT, and Lab Assistant positions under the Samagra Shiksha program.
The Directorate of Education has extended the application deadline for TGT, PGT, and Lab...
By BMA ADMIN 2025-05-23 07:09:32 0 2K
Andhra Pradesh
అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు
రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం...
By Benguluri Madhubabu 2026-03-23 03:53:11 0 140
Andhra Pradesh
విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు
అమరావతి- 31-03-2026 మంగళవారం - విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై...
By Rajini Kumari 2026-03-31 16:55:53 0 65
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com