ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర

8
2K

ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు చేస్తున్నాడు.ఇతను టిడిపి వీరభీమా నీ . 2024 లో నారా చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రి కావ లని తిరుమల వేంకటేశ్వర స్వామి కి మ్రొక్కు బడి చేసుకొన్నాడు పిమ్మట టిడిపి ప్రభుత్వం వచ్చింది సిఎం గా చంద్ర బాబు నాయుడు గారు అయ్యారు . నాకు టిడిపి ప్రభుత్వంలో అన్ని పథకాలు వర్తిస్తున్నాయని నా కుటుంబం చల్లగా ఉందని. విశాఖ పట్నం కలెక్టరేట్ అవరణము లోనికి యాత్ర ఉదయం 10 గంటలకు చేరుకుంది. ఇంకా నెల రోజులలో యాత్ర తిరుమల చేరుకుంటుందని తిరుమల వెంకన్న స్వామిని దర్శించి మ్రొక్కు బడి చెల్లి స్తాను  అని    అన్నారు  యాత్రకు నా కు సహరించిన మా ఎంఎల్ఏ బెందయాల అశోక్ గారు. హోం మంత్రి వంగలపూడి అనిత గారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గార్లకు ధన్యవాదాలు తెలియజేసారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
By Kothuru Murali 2026-01-17 12:25:51 0 102
Telangana
నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో...
By Sidhu Maroju 2026-01-07 15:14:21 0 154
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-22 06:40:38 0 156
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com