కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు

0
149

*కేరళ* రాజధాని *త్రివేండ్రం*

(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది కార్పొరేటర్లు గెలిచి త్రివేండ్రం కార్పొరేషన్ ను *భారతీయ జనతా పార్టీ* కైవసం చేసుకోవడం చారిత్రకమైన విజయo అని మనందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఈరోజు మన *విజయవాడ* మీదుగా *ఢిల్లీ* వెళ్తున్న సందర్భంగా విజయవాడ *రైల్వే స్టేషన్* చేరుకుని వారికి ఘన స్వాగతం పలికి అలాగే వారికి చిరు సత్కారం చేసిన రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ పివిఎన్ మాధవ్* గారు, జిల్లా అధ్యక్షులు *అడ్డూరి శ్రీరామ్*,బిజెపి రాష్ట్ర నాయకులు *పాతూరినాగభూషణం* తదితరులు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
*ప్రచురణార్థం* 02.04.26   _------------------------------   అమరావతికి చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:23:36 0 143
Telangana
Nalgonda Clinches Kaka Venkata Swamy Memorial Cricket Title
Nalgonda, December 25, 2025: The Kaka Venkata Swamy Memorial Cricket Tournament, sponsored by...
By Reshma Mohammed 2025-12-26 09:37:48 0 695
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Andhra Pradesh
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్...
By Boiena Rajesh 2026-03-01 03:26:18 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com