వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి

0
255

ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి (కలెక్టర్) హారేంద్ర ప్రసాద్  గా రినీ కలిసి తమ సమస్యలను విన్నవించారు. విఆర్ఓ. రికార్డు సహాయకుడు. అటెండర్. వాచ్ మెన్ ల గా అర్హత ఉన్న విఆర్ ఏలకు పదోన్నతి కల్పించాలని అనకాపల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ .జిల్లాలకు చెందిన సుమారు వంద మంది విఆర్ ఏలు వినతి పత్రం ఇచ్చారు జిల్లా సమన్వయ కర్త గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేస్తానన్నారు. జిల్లా ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు. కే. రవికుమార్. సత్యం. లు మాట్లాడుతూ ఇంతకు జిల్లా అధికారులు మా పై దయ చూపక పోతే ఈ నెల18 న విశాఖ లో గాంధీ బొమ్మ సర్కిల్ లో నిరసన చేపడుతామని అన్నారు. అంతకు స్పందించకపోతే రాష్ట్ర అధికారులకు తెలిసేలా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 40
Andhra Pradesh
Chintakayala Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి కొత్త టెక్నాలజీ... సీట్లో కూర్చుంటేనే ఆటెండెన్స్!
Andhra Chintakayala Ayyanna Patrudu Announces New AI Attendance System in AP Assembly ఏపీ...
By Pagadala Venkateswar 2026-02-12 05:34:27 0 22
Andhra Pradesh
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2025-12-31 10:45:33 0 282
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com