పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం

0
97

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాఘమాసంలోని ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 20 నిమిషాల పాటు భక్తులను మంత్రముగ్ధులను చేసిందని ఆలయ అర్చకులు, స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసం ప్రారంభంలో ఈ దృశ్యం కనిపిస్తుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Life Style
Wellness & Sustainable Living
Wellness & Sustainable Living Charu Asopa Leads the Way in Eco-Friendly Living with Solar...
By BMA ADMIN 2025-05-23 09:34:58 0 2K
Andhra Pradesh
పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్...
By John Baji 2026-01-02 14:44:41 0 146
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com