మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.

0
92

మదనపల్లె మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. రోజుకు 1500 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తున్నా, ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. 2023 జులైలో కిలో రూ. 200 దాటిన ధర, కొన్నిసార్లు రూ. 2కి పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి స్థానిక రైతుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 66
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 101
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 124
Telangana
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ! తెలంగాణ : ప్రభుత్వ...
By Pinnehasan Odela 2026-01-15 14:27:00 0 164
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com